
దేశంలో కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 44,489 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 524 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92,66,706గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,35,223 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 86,79,138 గా ఉంది. గత పది రోజు నమోదవుతున్నాయి. వాతావరణంలో మార్పుల ద్రుష్ట్యా మళ్లీ కేసుల్లో పెరుగుదల కన్పించడం ఆందోళను రేకెత్తిస్తోంది.