ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ లో ఎటువంటి మార్పులు లేవని, మే 5 నుంచి పరీక్షలు జరుగుతాయని విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలు అనివార్యమని, కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.