
కరోనా కారణంగా ఆంధ్ర ప్రదేశ్ ఆదాయం బాగా తగ్గిపోయిందని ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీ నుంచి ప్రధాని గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ మాట్లాడుతూ గడచిన రెండు రోజుల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగిందని చెప్పారు. వైరస్ వ్యాప్తిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెక్స్ వీడియోస్ తీసుకుంటున్న చర్యలు ప్రధానమంత్రి వివరించారు. నమోదైన కేసుల్లో 111 జమాత్ కు వెళ్లినవారు, వారితో సన్నిహితంగా ఉన్నవారేనని చెప్పారు. కుటుంబం వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. వీరిని క్వారంటైన్, ఐసోలేషన్కు తరలించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్న తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరమైన వైద్య పరికరాలను తగిన సంఖ్యలో అందించాలని కోరారు. ఆదాయం కోల్పోయిన రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు ఇచ్చి ఆదుకోవాలని ప్రధానిని కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీ నుంచి తిరిగివచ్చిన వారినందరిని వీలైనంత త్వరగా గుర్తించి తరలించి వైద్య సహాయం అందించాల్సిందిగా సూచించారు.