దేశంలో మరో కేంద్ర మంత్రి కరోనా బారిన పడ్డాడు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అశ్విని కుమార్ బేబే కరోనా టెస్టులు నిర్వహించుకొనగా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. ఇటీవల తనకు స్వల్ప అస్వస్థతగా ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నానని, వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నానని తెలిపారు. దేశంలో మొత్తంగా కరోనా కేసులు తగ్గు ముఖం పడుతున్నా ప్రముఖులు మాత్రం కరోనా బారిన పడుతున్నారు. కాగా నేడు టాలీవుడ్ హీరో రామ్ చరన్ కు సైతం కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఇక దేశంలో కరోనా స్ట్రేయిన్ ప్రారంభం కావడం కలకలం రేపుతోంది.
कोरोना के शुरूआती लक्षण दिखने पर मैंने आज टेस्ट करवाया और रिपोर्ट पॉजिटिव आई है। मेरी तबीयत ठीक है, डॉक्टर्स की सलाह पर होम आइसोलेशन में सभी दिशा- निर्देशो का पालन कर रहा हूं। मेरा अनुरोध है, जो भी लोग गत कुछ दिनों में संपर्क में आए हैं, कृपया खुद को आइसोलेट कर अपनी जांच करवा लें
— Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) December 28, 2020
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More