
ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 91,849 మంది నమూనాలు పరీక్షించగా 4,458 కొత్త కేసులు నయోదయ్యాయి. కరోనాతో నిన్న 38 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో అధ్యధికంగా 9 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 6.313 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 47,790 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులిటెన్ లో తెలిపింది.