spot_img
Homeఅంతర్జాతీయంఎయిర్ ఇండియా డేటా చోరీ వెనుక చైనా..?

ఎయిర్ ఇండియా డేటా చోరీ వెనుక చైనా..?

ప్రపంచంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వినియోగదారుల డేటాను చోరీ చేసేందుకు కొందరు నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా వ్యూహం పన్నుతున్నారు. ఇటీవల ఎయిర్ ఇండియా డేటా చోరీ దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎయిర్ ఇండియాకు చెందిన కీలక కంప్యూటర్లు హ్యాకింగ్ అయ్యాయని, ఇందులోని 45 లక్షల మంది ప్రయాణికుల వివరాలు తస్కరించినట్లు తెలుస్తోంది. ఇందులో క్రెడిట్ కార్డుల సమాచారం. ఇతర వివరాలు హ్యాకింగ్ గురైనట్లు గుర్తించారు. అయితే ఈ సైబర్ దాడి చేసింది చైనాకు చెందిన వారేనని వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనపై సింగపూర్ కు చెందిన ‘గ్రూప్-ఐబి’ దృష్టి పెట్టింది. ఎయిర్ ఇండియాపై దాడి చేసిన హ్యాకర్లు కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్ వినియోగించినట్లు తెలిపింది. అందులో భాగంగానే ఎయిర్ ఇండియా కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురయ్యాయని ఫోర్బ్స్ అనే పత్రిక బయటపెట్టింది. సింగపూర్ కు చెందిన ఏపీటీ 41 అనే హ్యాకింగ్ బృందం చైనా మద్దతుతో ఈ పని చేసినట్లు ఆ పత్రికలో రాశారు. ఇదే ముఠా అమెరికాలోని మరికొన్ని సంస్థల నుంచి సమాచారాన్ని దొంగిలించినట్లు తెలిపింది.

గ్రూప్ ఐబీ అంచనా ప్రకారం హ్యాకింగ్ ట్రేస్లో భాగంగా ఏటీపీ14 సర్వర్ ను పరిశీలిస్తే అసలు విషయం బయటపడిందని తెలిపింది. ఏటీపీ 41 వినియోగిస్తున్న సర్వర్ ఐపీ అడ్రస్, హ్యాకింగ్ కోసం వాడిన మాల్వేర్ తో పోలుస్తున్నాయని తెలిపింది. అయితే బలమైన ఆధారాలు అవసరమని సైబర్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్ఐటీఏ మాత్రం దీనిని తోసిపుచ్చింది. ఎయిర్ ఇండియా హ్యాకింగ్ వేరే విషయమని తెలిపింది. కాగా ఏటీపీ 41 హ్యాకర్లు గతంలో ట్రావెల్ మార్కెట్లోని సంస్థలను లక్ష్యంగా చేసుకొని వాటిని ఆధీనంలోకి తీసుకున్నారు.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper