Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Sports » Cricket » There is a possibility that the venue of the champions trophy will be shifted to india

Champions Trophy 2025 : పాక్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన ఐసీసీ.. ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించేది అక్కడే.. చక్రం తిప్పిన జై షా

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు సంబంధించి మొత్తానికి సందిగ్ధం విడినట్టే కనిపిస్తోంది. పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తే.. తాము పాల్గొనబోమని.. తమ జట్టు ఆడబోయే మ్యాచ్ లను హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించాలని ఇప్పటికే బీసీసీఐ ఐసీసీకి లేఖ రాసింది. ఆ లేఖను ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు ఫార్వర్డ్ చేసింది.

Written By:Anabothula Bhaskar, Updated On : November 15, 2024 / 10:20 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
There Is A Possibility That The Venue Of The Champions Trophy Will Be Shifted To India

Champions Trophy 2025

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Champions Trophy 2025 :  భారత క్రికెట్ నియంత్రణ మండలి రాసిన లేఖ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. భారత్ కనుక తమ దేశంలో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడకపోతే.. తాము టోర్నీ నుంచి వైదొలుగుతామని హెచ్చరించింది. అంతేకాదు ఒలంపిక్స్ నిర్వహణ కోసం భారత్ ఆసక్తి వ్యక్తీకరణ లేఖ రాసిన నేపథ్యంలో.. దానికి వ్యతిరేకంగా ఉద్యమ మొదలుపెడతామని హెచ్చరించింది. ఇలాంటి మేకపోతు గాంభీర్యం మాటలు ప్రదర్శించినప్పటికీ.. టోర్నీలో భారత్ ఆడకుంటే ఎంత నష్టమో పాకిస్తాన్ జట్టుకు తెలుసు. అందువల్లే ఆ దేశ మాజీ క్రికెటర్లతో భారత్ తమ దేశానికి వచ్చి ఆడాలని వ్యాఖ్యలు చేయించింది. మెరుగైన ఆతిథ్యం ఇస్తామని నమ్మబలికింది. అయినప్పటికీ భారత్ పాకిస్తాన్లో ఆడేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జై షా ఎన్నిక కావడం.. త్వరలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వేదిక మారే అవకాశం కనిపిస్తోంది.

మొదట్లో దక్షిణాఫ్రికా అన్నారు

హైబ్రిడ్ మోడ్ విధానానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకారం తెలపని పక్షంలో.. ఛాంపియన్స్ ట్రోఫీని దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తారని వార్తలు వినిపించాయి. అయితే దక్షిణాఫ్రికా కాకుండా ఇప్పుడు భారత్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ భారత్ లో కనుక నిర్వహిస్తే పాకిస్తాన్ మనదేశంలోకి వస్తుందా? వచ్చి ట్రోఫీ ఆడుతుందా? అనేది అనుమానం గానే ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు..” హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుంది.. ఒకవేళ పాకిస్తాన్లోనే నిర్వహిస్తే టీమిండియా ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోదు. పైగా భారత ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోదు. అలాంటప్పుడు పాకిస్తాన్ ఒక మెట్టు కిందికి దిగి రావాల్సిందే. లేనిపక్షంలో పాకిస్తాన్ నుంచి టోర్నీ భారత్ వైపు వెళుతుంది. భారత్లో అన్ని క్రికెట్ మైదానాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. పాకిస్తాన్ మేనేజ్మెంట్ లాగా మైదానాలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదు. ఇటీవలి వరల్డ్ కప్ ను భారత్ క్రికెట్ మేనేజ్మెంట్ ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఒకవేళ ఛాంపియన్ ట్రోఫీ భారత్ లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయిస్తే.. దానికి బీసీసీఐ కచ్చితంగా ఒప్పుకుంటుంది. తెర వెనుక ఎలాగు జై షా చక్రం తిప్పుతారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని” క్రికెట్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar

Anabothula Bhaskar Author - OkTelugu

Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

View Author's Full Info

Web Title: There is a possibility that the venue of the champions trophy will be shifted to india

Get Latest Telugu News, Andhra Pradesh News, Entertainment News, Election News, Business News, Tech, Career, Religion News

Tags
  • BCCI
  • Champions Trophy 2025
  • icc
  • India
  • Jai sha
Follow OkTelugu on WhatsApp

Related News

Most Beautiful Railway Stations in India: ఓరి దేవుడా! ఇది రైల్వే స్టేషన్ లేదా పర్యాటక ప్రదేశమా?

Most Beautiful Railway Stations in India: ఓరి దేవుడా! ఇది రైల్వే స్టేషన్ లేదా పర్యాటక ప్రదేశమా?

Pokhran 1974 : పోఖ్రాన్ 1974: దేశం మొదటి అణు పరీక్ష 5 నిమిషాలు ఎందుకు ఆలస్యం అయింది? దీనికి నాంది పలికింది ఎవరు?

Pokhran 1974 : పోఖ్రాన్ 1974: దేశం మొదటి అణు పరీక్ష 5 నిమిషాలు ఎందుకు ఆలస్యం అయింది? దీనికి నాంది పలికింది ఎవరు?

India Pakistan Tensions: భారత్‌–పాక్‌ దౌత్య ఉద్రిక్తతలు.. ఢిల్లీలో మరో పాక్‌ అధికారుల బహిష్కరణ

India Pakistan Tensions: భారత్‌–పాక్‌ దౌత్య ఉద్రిక్తతలు.. ఢిల్లీలో మరో పాక్‌ అధికారుల బహిష్కరణ

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Pakistan : భారత్‌కు భయపడ్డ సైన్యాధ్యక్షుడికి పదోన్నతి.. పాకిస్థాన్‌లో అంతే మరి!

Mullanpur Stadium : ప్లే ఆఫ్ విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం.. ముల్లాన్ పూర్ స్టేడియానికి మహర్దశ!

Mullanpur Stadium : ప్లే ఆఫ్ విషయంలో బిసిసిఐ కీలక నిర్ణయం.. ముల్లాన్ పూర్ స్టేడియానికి మహర్దశ!

Pakistan and China : పాక్ కు చైనా అత్యాధునిక  5వ తరం స్టెల్త్ యుద్ధవిమానాలు.. భారత్ ను ఓడించగలదా?

Pakistan and China : పాక్ కు చైనా అత్యాధునిక 5వ తరం స్టెల్త్ యుద్ధవిమానాలు.. భారత్ ను ఓడించగలదా?

Israel India Relationship: భారత్‌ ఉగ్రవేటకు ఇజ్రాయెల్‌ మద్దతు.. దాయాదికి షాక్‌!

Israel India Relationship: భారత్‌ ఉగ్రవేటకు ఇజ్రాయెల్‌ మద్దతు.. దాయాదికి షాక్‌!

BCCI: బీసీసీఐ పెద్దలు పైకి ఏదో చెబుతున్నారు గాని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మట్టిలో కలిపే ప్లాన్ ఆల్రెడీ మొదలైంది!

BCCI: బీసీసీఐ పెద్దలు పైకి ఏదో చెబుతున్నారు గాని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మట్టిలో కలిపే ప్లాన్ ఆల్రెడీ మొదలైంది!

BCCI: పాక్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది దేశానికి ఎంత కష్టం!

BCCI: పాక్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ.. దాయాది దేశానికి ఎంత కష్టం!

ఫొటో గేలరీ

Pooja Hegde Beautiful Pics: బుల్లి గౌనుతో అందాల ఆరబోత చేస్తున్న పూజ.. వహ్ ఏం అందం సామి..

Pooja Hegde Beautiful Pics Photo Gallery

Anasuya : యాంకర్ అనసూయ కొత్తింటికి ఎన్ని కోట్లంటే?

Anasuya How Many Crores Does Anchor Anasuyas New House Cost

Priyanka Jawalkar: మెరిసిపోతున్న ప్రియాంక జవాల్కర్.. చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Priyanka Jawalkar Viral Photos And Facts
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.