Homeబిజినెస్Gram Suraksha Yojana: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

Gram Suraksha Yojana: నెలకు రూ.1500తో రూ.35 లక్షలు పొందే అవకాశం.. ఎలా అంటే?

Gram Suraksha Yojana: పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఎన్నో స్కీమ్స్ అమలులో ఉండగా ఆ స్కీమ్స్ లో గ్రామ సురక్ష యోజన ఒకటి. ఇండియా పోస్టాఫీస్ గ్రామీణ ప్రజల కొరకు ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. నెలకు ఈ స్కీమ్ లో 1500 రూపాయలు డిపాజిట్ చేస్తే ఏకంగా 35 లక్షల రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. https://www.indiapost.gov.in/financial/pages/content/post-office-saving-schemes.aspx వెబ్ సైట్ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Gram Suraksha Yojana
Gram Suraksha Yojana

19 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోకూడదు. ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ స్కీమ్ కోసం గరిష్ట అర్హత పరిమితి 55 సంవత్సరాలుగా ఉంది. ఈ స్కీమ్ యొక్క కనీస విలువ 10,000 రూపాయలుగా ఉంది. 10 లక్షల రూపాయల వరకు ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది.

Also Read: పది అర్హతతో మంచి వేతనంతో జాబ్స్.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

పెట్టుబడిదారుడు ప్రీమియంను మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలల చొప్పున, సంవత్సరం ప్రాతిపదికన చెల్లించవచ్చు. ప్రీమియంను సరైన సమయానికి చెల్లించడం సాధ్యం కాకపోతే గ్రేస్ పీరియడ్ లోగా చెల్లించవచ్చు. ఈ స్కీమ్ లో నెలకు 1500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత 35 లక్షల రూపాయలు పొందవచ్చు. 19 సంవత్సరాల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే 60 సంవత్సరాల వయస్సులో ఈ బెనిఫిట్ పొందవచ్చు.

గ్రామ సురక్ష యోజన స్కీమ్ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరనుంది. పాలసీని సరెండర్ చేస్తే మాత్రం ఈ స్కీమ్ ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ను పొందలేరు.

Also Read: ట్రెండింగ్ న్యూస్.. ఏడాదిలో 3 వేల కోట్ల అప్పు తీర్చిన మహిళ..!

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

4 COMMENTS

  1. […] Dulquer Salman: మొత్తానికి సినిమా వాళ్లకు  కరోనా భారీ  సినిమానే  చూపిస్తోంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా సినిమా ఇండస్ట్రీలో   కరోనా  మూడో వేవ్   కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఈ రోజు,  మలయాళీ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని ఆయన ట్విటర్‌లో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్టు అయిన వ్యక్తులు ఐసోలేట్‌ అవ్వాలనీ, లక్షణాలేమైనా గుర్తిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.  […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular