శాంసంగ్ నుంచి ఎఫ్ సీరీస్ లో ఎఫ్54 5Gని మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఈ మోబైల్ ఫీచర్ల విషయానికొస్తే.. 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోలెడ్ + డిస్ ప్లే ఉంటుంది. 120 Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్రాయిడ్
మనతో పాటు ఎదిగే వారి విషయాలను కూడా గమనిస్తూ ఉండాలి. వ్యాపారంలో కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో ప్రతి విషయం మీద మనకు పట్టు ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం. అంతేకాని విషయం గురించి తెలియకపోతే ఇబ్బందులు తప్పవు. ప్రతి శాఖ గురించి మనకు అవగాహన ఉంటే అవరోధాలు ఉండవు. సక్సెస్ మన వశం అవుతుంది. డబ్బు సొంతం చేసుకోవచ్చు. ఇలా చాణక్యుడు జీవితంలో చేసే పనుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని మనం ఎదిగేందుకు మార్గం సుగమం అవుతుంది.
మనీ ట్రాన్సాక్షన్ కోసం ఇప్పుడు ప్రతీ ఒక్కరూ క్రెడిట్ కార్డు ను యూజ్ చేస్తున్నారు. అవసరానికి డబ్బులు అందించడంతో పాటు రివార్డ్ పాయింట్స్ వస్తుండడంతో చాలా మంది వివిధ బ్యాంకుల నుంచి వీటిని పొందారు.
పచ్చిబొప్పాయి తినడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు తిమ్మిరి రాదు. బొప్పాయితో దోసకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, అపానవాయువు, కడుపు తిమ్మిరి, విరేచనాలు అయ్యే అవకాశం ఏర్పడుతుంది. దోసకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. దీంతో దోసకాయతో బొప్పాయిని తీసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.
ఒక క్యారట్, ఒక బీట్ రూట్, గుమ్మడికాయతో జ్యూస్ చేసుకుని తేనెతో తాగడం వల్ల మంచి లాభాలుంటాయి. ప్రొటీన్ల లోపం లేకుండా ఉండాలంటే మొలకలు తినడం మంచిది.
ఉదయం నిద్ర లేచేపటప్పుడు కొందరు మంచి జరుగుతుందని మనుషుల ముఖాలు చూస్తారు. అలా చూడటం తప్పు. నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవాలి. దీంతో రోజంతా మనకు అనుకూల ఫలితాలు రావడం సహజం. అద్దంలో మన ముఖం చూసుకోకూడదు. ఎవరి ముఖం చూడకూడదు.
భారత్లో ధర సున్నితమైన అంశం అని ఎస్ఎంఈవీ ఎస్ఎంఈవీ డైరెక్టర్ జనరల్ సోహిందర్ గిల్ తెలిపారు. ద్విచక్ర వాహనం కోసం అధికంగా ఖర్చు పెట్టేందుకు కస్టమర్లు సన్నద్ధంగా లేరని స్పష్టం చేశారు.
మారుతీ ఇగ్నిస్ కారుపై రూ.69 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ.35 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ డిస్కౌంట్ రూ.15 వేల వరకు ఉంటుంది. ఎక్సే్చంజ్ బోనస్ రూ.10 వేలు ఉంది. స్క్రాపేజ్ బోనస్ రూ.5 వేలు, ఐఎస్ఎల్ ఆఫర్ రూ.4 వేలు లభిస్తోంది.
శరీరంలో కొవ్వు పేరుకోకుండా చేయడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, మలబద్ధకం సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల, కండరాల నొప్పులు దూరమవుతాయి. ఈ టీ తాగడం వల్ల ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఇలా ఇన్ని రకాల మేలైన ప్రయోజనాలు ఉండటంతో ఈ టీ తీసుకోవడం వల్ల మనకు సమస్యలు లేకుండా పోతాయి.
ఉత్తరం వైపు కూర్చుని అన్నం తినడం వల్ల డబ్బు, జ్ణానం, ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇలా కూర్చోవడం కెరీర్ పరంగా కూడా పురోగతి సూచిస్తుంది. ఉత్తర దిశలో కూర్చోవడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులకు చదువు బాగా ఒంటపడుతుంది. యువత అన్నింట్లోనూ రాణించేందుకు అవకాశం ఉంటుంది. ఉత్తరం వైపు కూర్చుని తినడం శ్రేయస్కరం.
యువకులకు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య సమయం సరైనది. ఉదయం 5-6 మధ్య లేవాలి. పెద్దలు నిద్రించడానికి ఉత్తమమైన సమయం రాత్రి పది నుంచి 11 గంటల మధ్య పరిగణించబడుతుంది. వీళ్ళు కూడా ఆరు గంటలకు లేవాలి. పిల్లలు ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య నిద్రపోయేలా చేయాలి.
అరటి పండులో ప్రొటీన్లు ఉంటాయి. ఫైబర్, విటమిన్ బి6, పొటాషియంతో పాటు పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో ఒంట్లో శక్తి పెరుగుతుంది. ఎక్కువ సమయం హుషారుగా ఉండేందుకు దీన్ని తినడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ పండు తినడం వల్ల శక్తి పెరిగి కండరాల పనితీరు బాగుంటుంది. అరటి పండు అల్పాహారంగా మాత్రం తీసుకుంటే నష్టమే.
కరోలా క్రాస్ 2023 మిగతా వెహికిల్స్ కంటే విభిన్నంగా ఉంటుంది. గతంలో జపాన్ లో లాంచ్ చేసిన వెర్షన్ ను పోలీ ఉంటుంది. SUV లల్లో మిడ్ ఇంపాక్ట్ ఆకట్టుకుంటుంది. లాంగ్ జర్నీతో పాటు సౌకర్యవంతమైన సీటింగ్ దీని సొంతం.
ఆలయం నీడ పడే ఇంట్లో సుఖసంతోషాలు ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఏదో ఒక వివాదం తలెత్తుతుంది. ఆలయానికి కనీసం 200 అడుగుల దూరంలో ఇల్లు ఉంటే ఎలాంటి నష్టం ఉండదు.
రోజు మనం తినే ఆహారాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం సాఫీగానే సాగుతుంది. వంట గదిలో ఆయుర్వేద ఔషధ దినుసులు చాలానే ఉంటాయి. వాటిని సక్రమంగా వినియోగిస్తే మనకు వ్యాధుల బాధ రానే రాదు. వెల్లుల్లి, ఉల్లి, అల్లం, పసుపు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ప్రతి ఒక్కటి ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఇలా వీటిని వాడటం వల్ల మన ఒంట్లో ఉన్న సమస్యలను సులభంగా పోగొట్టుకోవచ్చు.
పాలు తాగితే చాలా వరకు రోగాలు నయమవుతాయి. పాలల్లో కాల్షియం, మెగ్నిషియం, ఐరన్, జింక్, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. ఇందులో అమైనా యాసిడ్స్ కూడా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. పాలలో 87 శాతం నీరు ఉంటుంది. మిగిలిన 13 శాతం ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేడ్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ముఖేష్-నీతూ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ. ఆకాశ్ చిన్నప్పటి నుంచే చురుకైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఓ వైపు ఉన్నత చదువులు చదువుతూనే బిజినెస్ లో మెళకువలు నేర్చుకున్నాడు.