Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్IAS officers Transfers in AP: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

IAS officers Transfers in AP: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. గవర్నర్ కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాను పరిశ్రమల శాఖలో ఫుడ్ ప్రాసెసింగ్ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆర్ పీ సిసోడియాను నియమించారు. రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ గా నారాయణ్ ను నియమిస్తూ.. డ్రగ్ కంట్రోల్, కాపీరైట్స్ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పన్నుల విభాగం చీఫ్ కమిషనర్ గా ఉన్న పీయూష్ కుమార్ ను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా లక్ష్మీనరసింహంకు అదనపు బాధ్యతలు అప్పగించారు. హరిజవహర్ లాల్ కు సీసీఎల్ ఏ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు కట్టబెట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular