ఆంధ్రప్రదేశ్‌ఓటమి భయమే జగన్ ను రప్పిస్తోందా?

ఓటమి భయమే జగన్ ను రప్పిస్తోందా?

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ తన పార్టీ తరుఫున ప్రచారం చేయకున్న ప్రజలు వైసీపీనే గెలిపించారు. నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కదులుతున్నారు. తిరుపతిలో బలమైన టీడీపీ, బీజేపీ-జనసేనలను ఢీకొట్టేందుకు స్వయంగా వస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి జగన్ రాబోతున్నారన్న వార్త ఆసక్తి రేపుతోంది. జగన్ రాకుంటే వైసీపీకి ఓట్లు పడవని.. జూనియర్ అయిన గుర్తుమూర్తిని ప్రజలు లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలోనే జగన్ వస్తున్నారని చెబుతున్నారు.

వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని కోరుతూ ఈనెల 14న సీఎం జగన్ తిరుపతిలో వైసీపీ నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి జగన్ ఎందుకొస్తున్నారనే దానిపై అసలు విషయాన్ని బయటపెట్టాయి. ఓడిపోతామన్న భయంతోనే జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని టీడీపీ, బీజేపీ హోరెత్తిస్తున్నాయి. నిఘావర్గాలు హెచ్చరించాయని.. ఓడిపోతామనే భయంతోనే జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.

జగన్ వైసీపీ పార్టీ అధినేత. ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయనపై ఉంటుంది. మున్సిపల్, పంచాయతీలు గ్రామస్థాయివి కాబట్టి అక్కడ ప్రచారానికి స్కోప్ ఉండదు. అదే తిరుపతి ఎంపీ సీటు ప్రతిష్టాత్మకం. ఇక్కడ ఓడిపోతే అధికార పార్టీకి అవమానం. దాంతోపాటు తనకు సేవ చేసిన గుర్తుమూర్తిని గెలిపించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అందుకే తరలివస్తున్నారని వైసీపీ చెబుతోంది.

జగన్ వస్తున్నారని తెలిసి ఎందుకొస్తున్నారని చంద్రబాబు , టీడీపీ సెటైర్లు వేస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీల్లో వదిలేయాలని.. ఓడిపోతామన్న భయమే జగన్ ను రప్పిస్తోందని చంద్రబాబు విమర్శించారు.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేయడం.. బీజేపీ బలంగా దూసుకెళుతుండడంతో జగన్ , వైసీపీలో ఆందోళన నెలకొంది. రాకుంటే ఫ్లేటు మారే ఉద్దేశంతోనే జగన్ వస్తున్నట్లు తెలుస్తోంది..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

BJP Strategy In UP: యోగీ మూడోసారి పక్కా.. యూపీలో బీజేపీ పెద్ద వ్యూహమిదీ

BJP Strategy In UP:  ఉత్తరప్రదేశ్‌లో అధికారం చేజిక్కించుకోవడం దేశవ్యాప్తంగా పాలనా అధికారం కోసం పోటీపడే ఏ పార్టీకైనా అత్యంత కీలకమైన మెట్టు. ఈ రాష్ట్రం 80 లోక్‌సభ స్థానాలతో దేశంలోనే అత్యధిక...

Kesineni Nani: చంద్రబాబు ఓకే.. టిడిపిలోకి ఆ మాజీ ఎంపీ?!

Kesineni Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన చాలామంది టిడిపి నేతల పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అందుకే గత ఎన్నికలకు ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు....

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Oktelugu Epaper