spot_img
Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: సాయి ధరమ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య సీరియస్ సోషల్ మీడియా వార్......

Sai Dharam Tej: సాయి ధరమ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య సీరియస్ సోషల్ మీడియా వార్… కారణం ఏమిటో తెలుసా?

Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ జనసేన పార్టీ సానుభూతి పరుడు. ఆయన మామయ్య పవన్ కళ్యాణ్ ఈ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని సాయి ధరమ్ తరచుగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తానని పలుమార్లు తెలియజేశారు. ఇక ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాయి ధరమ్ తేజ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించాడు.

Also Read: పెళ్లి ఒకరితో..గర్భం మరొకరితో..పరువు తీసేసిన రామ్ చరణ్ హీరోయిన్!

ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ తో పటు జనసేన పార్టీ ఘన విజయం అందుకుంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన విజయబావుటా ఎగరవేసింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేన సానుభూతి పరుడిగా ఉన్న సాయి ధరమ్ తేజ్ పై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా దాడికి తెగబడుతున్నారు. వారి కామెంట్స్ ని ఆయన తిప్పికొడుతున్నారు.

తాజాగా సాయి ధరమ్ తేజ్-వైసీపీ కార్యకర్తల మధ్య సీరియస్ సోషల్ మీడియా వార్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఏపీ ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ ని వైసీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఏపీలో వరుసగా నేరాలు, ఘోరాలు జరుగుతుంటే సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటావా? అని సాయి ధరమ్ తేజ్ ని ప్రశ్నిస్తున్నారు

వైసీపీ కార్యకర్తలు విమర్శలకు సాయి ధరమ్ తేజ్ ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఆయన ఎగ్ ఫఫ్ అంశం తెరపైకి తెచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ కేవలం ఎగ్ పఫ్ లకే మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఎగ్ పఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సాయి ధరమ్ తేజ్- వైసీపీ కార్యకర్తల సోషల్ మీడియా వార్ సీరియస్ గా నడుస్తుంది. ఇక సాయి ధరమ్ తేజ్ కి మద్దతుగా జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగారు. వైసీపీ కార్యకర్తలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ విషయానికి వస్తే… గంజా శంకర్ టైటిల్ తో మూవీ ప్రకటించాడు. దీనిపై మరల ఎలాంటి అప్డేట్ లేదు. సంపత్ నంది దర్శకుడు కాగా… ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది.

Also Read: 10 నిమిషాల లోపే హౌస్ ఫుల్స్..’గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదుగా!

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper