spot_img
Homeఅంతర్జాతీయంBoris Johnson: ట్రంప్ ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదు.. బోరిస్‌ జాన్సన్‌...

Boris Johnson: ట్రంప్ ఉండి ఉంటే అసలు ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదు.. బోరిస్‌ జాన్సన్‌ సంచలన వ్యాఖ్యలు.. ఇంటర్వ్యూ వైరల్‌!

Boris Johnson: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా పక్షం రోజులే గడువు ఉంది. దీంతో అభ్యర్థులు ప్రచారం తారాస్థాయిలో చేస్తున్నారు. గెలుపు కోసం సర్వశక్తలు ఒడ్డుతున్నారు. అన్నివర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌ ఎలాన్‌ మస్క్‌తోపాటు తనకు అనుకూలంగా ఉన్నవారిని కూడా ప్రచారంలోకి దించారు. కమలా హారిస్‌ కూడా తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక సర్వే సంస్థలు కూడా కాబోయే అధ్యక్షుడు ఎవరో ముందే అంచనా వేసే పనిలో ఉన్నాయి. కానీ ఓటరునాడి అంత ఈజీగా దొరకకపోవడంతో తల పట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ బ్రిటన్‌ మాజీ అధ్యక్షుడు బోరిస్‌ జాన్సన్‌కు చెందిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంటర్వ్యూలో ఆయన ట్రంప్‌ అనుకూల వ్యాఖ్యలు చేశారు.

ఒక్కరోజులో యుద్ధం ఆగేది..
ట్రంప్‌ హయాంలో ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదని బోరిస్‌ జాన్సన్‌ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 2022లో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉండి ఉంటే.. యుద్ధం ఒక్కరోజులోనే ముగించేవాడని పేర్కొన్నారు. యుక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా 178 బిలియన్‌ డాలర్లు అమెరికా ఖర్చు చేసిందని తెలిపారు. ఇది అమెరికా డిఫెన్స్‌ తయారీదారులకు వెళ్తుదన్నారు. ఇది మనీలాండరింగ్‌ పథకమని జాన్సన్‌ అంగీకరించాడు. ఇంత డబ్బు తిరిగి చెల్లించాలంటే ఉక్రెయిన్‌ తమ ప్రభుత్వ ఆస్తులన్నీ బహుళజాతి సంస్థలకు తాకట్టు పెట్టాలన్నారు. రుణం కారణంగా అమెరికా ఉక్రెయిన్‌పై ఆంక్షలు విధించబచ్చని తెలిపారు. 30% ఇప్పటికే బ్లాక్‌రాక్‌ యాజమాన్యంలోని కంపెనీలకు విక్రయించబడింది అని తెలిపారు.

షరతులు ఇలా..

1. ఏమీ చేయకండి, మీ ఆస్తులను వదులుకోండి మరియు మీ జీతంలో 60% అద్దెకు ఖర్చు చేయండి.

2. పెరిగిన పన్నులు – ద్రవ్యోల్బణాన్ని కొనసాగించడానికి బహుళ ఉద్యోగాలు చేయండి.

3. కాలక్రమేణా విలువను పెంచే ఆస్తులను నిర్మించడం, నగదు ప్రవాహం నుండి జీవించడం మరియు తక్కువ పన్నులు చెల్లించడం

 

View this post on Instagram

 

A post shared by | | (@motivationhouse0)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Oktelugu Epaper