spot_img
Homeప్రవాస భారతీయులుAmerica: ఏకంగా 93 మిలియన్‌ డాలర్ల మోసం.. ఇండో–అమెరికన్‌ రియల్టర్‌ భారీ చీటింగ్‌

America: ఏకంగా 93 మిలియన్‌ డాలర్ల మోసం.. ఇండో–అమెరికన్‌ రియల్టర్‌ భారీ చీటింగ్‌

America: అమెరికాకు చెందిన భారతీయ సంతతి రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ రిషి కపూర్‌పై ఫ్లోరిడా అధికారులు 93 మిలియన్‌ డాలర్ల చీటింగ్‌ అభియోగాలు మోపారు. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సే్ఛంజ్‌ కమిషన్‌ బుధవారం మియామికి చెందిన డెవలపర్‌ చేసిన పెట్టుబడి మోసానికి సంబంధించి అసెట్‌ ఫ్రీజ్, ఇతర అత్యవసర సహాయాన్ని పొందినట్లు ప్రకటించింది. అదనంగా మోసం పథకానికి సంబంధించి లొకేషన్‌ వెంచర్స్‌ ఎల్‌ఎల్‌సీ, అర్బన్‌ ఎల్‌ఎల్‌సీతోపాటు ఇతర 20 సంస్థలపైనా చార్జి విధించింది.

సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ ఫిర్యాదు మేరకు..
సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌æ కమిషన్‌ యొక్క ఫిర్యాదు ప్రకారం 2018, జనవరి నుంచి 2023, మార్చి వరకు కపూర్, లొకేషన్‌ వెంచర్స్, అర్బన్, వారి రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌లకు సంబంధించి అనేక మెటీరియల్‌ తప్పుగా సూచించడం, లోపాలను చేయడం ద్వారా కపూర్, కొన్ని ప్రతివాద సంస్థలు పెట్టుబడిదారులను అభ్యర్థించాయి.
అయితే తప్పుడు ప్రకటనలలో కపూర్‌ పరిహారం గురించి తప్పుగా సూచించడం కూడా ఉంది. లొకేషన్‌ వెంచర్స్‌ క్యాపిటలైజేషన్‌కు అతని నగదు సహకారం, లొకేషన్‌ వెంచర్స్‌ అర్బిన్‌ కార్పొరేట్‌ గవర్నెన్స్, పెట్టుబడిదారుల నిధుల ఉపయోగం వంటి అభియోగాలు కపూర్‌పై మోపారు.

4.3 మిలియన్‌ డాలర్లు దుర్వినియోగం..
కపూర్‌ కనీసం 4.3 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిదారుల నిధులను దుర్వినియోగం చేశాడని, లొకేషన్‌ వెంచర్స్, ఉర్బిన్, కొన్ని ఇతర ఛార్జ్‌ చేయబడిన సంస్థల మధ్య సుమారు 60 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిదారుల మూలధనాన్ని సరిగ్గా కలపలేదని ఎస్‌ఈసీ దర్యాప్తులో వెల్లడైంది. కపూర్‌ కొన్ని సంస్థలు అధిక రుసుములుచెల్లించేలా ఖర్చు అంచనాలను గణనీయంగా తగ్గించడం ద్వారా పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందించడానికి కారణమయ్యారని కూడా ఫిర్యాదు ఆరోపించింది.

కపూరే సూత్రధారి..
ఎస్‌ఈసీ ఫిర్యాదులో ఆరోపించినట్లుగా, కపూర్‌ 50 కంటే ఎక్కువ పెట్టుబడిదారుల నుంచి మిలియన్లను దుర్వినియోగం చేసిన బహుళ–కోణాల రియల్‌ ఎస్టేట్‌ ఆఫరింగ్‌ మోసానికి పాల్పడనినట్లు ఎస్‌ఈసీ మయామీ ప్రాంతీయ కార్యాలయ డైరెక్టర్‌ ఎరిక్‌ ఐ.బస్టిల్లో తెలిపారు. ఎస్‌ఈసీ ఫిర్యాదు, సదరన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ ఫ్లోరిడా, ఆమెరికన్‌ డిస్ట్రిక్‌ కోర్టులో ఈమేరకు అభియోగాలు నమోదు చేసినట్లు వెల్లడించారు. కపూర్, లొకేషన్‌ వెంచర్స్, ఉచ్బిన్, 20 అనుబంధ సంస్థలపై సెక్యూరిటీస్‌ యాక్ట్‌ 1933, సెక్యూరిటీస్‌ ఎక్చ్సేంజ్‌ యాక్ట్‌ 1934 నిబంధనలు ఉల్లంఘించినట్లు కోర్టుకు తెలిపారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Nagarjuna

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...
Talliki Vandanam Scheme 2026

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....
NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Oktelugu Epaper