ఏపీ అసెంబ్లీ శీతకాల సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. సభలో వరుసగా రెండో రోజు కూడా గందరగోళం నెలకొంది. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్ వేటు వేశారు. చంద్రబాబు మినహా టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. వరుసగా రెండో రోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.