Carona india
భారత్లో గడిచిన 24 గంటల్లో 85,362 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1089 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్లో కరోనా కేసుల సంఖ్య 59,03,933 సంఖ్యకు చేరింది. ఇక మృతుల సంఖ్య 93,379గా ఉంది. మరోవైపు 24 గంటల్లో 93,420 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,60,969 ఉంది. భారత్లో రికవరీ రేగు 82.14 శాతం ఉండగా కేసు నమోదు ఆతం 1.58 ఉంది. ఇక 24 గంటల్లో దేశొంలో 13,41, 535 కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు.
Also Read: జనాలకు కొత్త డేంజర్.. వస్తే ప్రాణాలు ఖతమే?