spot_img
Homeలైఫ్ స్టైల్Sitting On floor : నేలపై కూర్చోని తింటే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే?

Sitting On floor : నేలపై కూర్చోని తింటే.. ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే?

Sitting On floor : పూర్వం రోజుల్లో భోజనం అంటే అరటి ఆకులో వేసుకుని నేల మీద తినేవారు. కానీ ఈరోజుల్లో డైనింగ్ టేబుల్స్, కుర్చీల్లో భోజనం చేస్తున్నారు. మోకాళ్ల నొప్పి, నడుం నొప్పి అని అసలు కింద కూడా కూర్చోవడం లేదు. దీనివల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి బరువు పెరుగుతున్నారు. నేలపై కూర్చోని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈరోజుల్లో నేలపై కూర్చోని తినే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం ఇప్పుడు ఫ్యాషన్ కావచ్చు. కానీ దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఎంత ఫ్యాషన్ ఫాలో అయినా సరే.. నేలపై కూర్చోని తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి అవేంటో ఈరోజు తెలుసుకుందాం.

డైనింగ్ టేబుల్ మీద కంటే నేల మీద కూర్చోని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇబ్బంది లేకుండా తినడంతో పాటు కండరాల నొప్పి వంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి. అలాగే కండరాల్లో కదలిక పెరగడంతో ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది నేల మీద కూర్చుని ప్లేటు ఒడిలో పెట్టుకుని తింటారు. ఇలా తినడం అంత మంచిది కాదు. ప్లేటు నేల మీద పెట్టుకుని తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. ముందు వంగి తినడం వల్ల తినే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. కాళ్లు ముడుచుకుని నేల మీద కూర్చోని తింటే నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇలా కూర్చుని తింటే ఈజీగా బరువు తగ్గవచ్చు. డైనింగ్ టేబుల్‌పై కూర్చొంటే ఎంత తింటున్నారో కూడా తెలియదు. దీనివల్ల బరువు పెరుగుతారు. నేల మీద కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని తినడం వల్ల సంబంధాలు పెరుగుతాయి.

నేలపై కూర్చోని తినడం వల్ల శరీరంలో రక్త సరఫరా బాగా జరుగుతుంది. అలాగే ఆందోళన, ఒత్తిడి వంటివి తగ్గుతాయి. బీపీ కంట్రోల్ కావడంతో పాటు గుండెకు బాగా రక్త ప్రసరణ జరుగుతుంది. కూర్చీ లేదా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తింటే గుండెకు సరిగ్గా రక్తప్రసరణ జరగదు. అలాగే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. కింద కూర్చుని తినడం వల్ల జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. నేల మీద కూర్చుని తినడం వల్ల ఎక్కువకాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు అంటున్నారు. పద్మాసనంలో కూర్చుని తింటే ఎముకలు బలంగా మారుతాయి. అలాగే బాడీ యాక్టివ్‌గా ఉంటుంది. కొంతమంది ఎలాంటి టెన్షన్ లేకపోయిన కూడా ప్రశాంతంగా ఉండరు. అదే నేల మీద కూర్చుని తినడం వల్ల మనస్సుకు ప్రశాంతత ఉంటుంది. కాబట్టి డైనింగ్ టేబుల్లు, కుర్చీలు, సోఫాలు మీద కూర్చుని భోజనం చేయవద్దు. ఇలా చేసి అనారోగ్య సమస్యలను పెంచుకోవద్దు. కాబట్టి వీలైనంత వరకు నేల మీద కూర్చుని మాత్రమే భోజనం చేయండి.

 

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Jana Nayagan Collection

Jana Nayagan Collection: ‘జన నాయగన్ ‘ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇంత తక్కువ గ్రాస్...

Jana Nayagan Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ,...
Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Oktelugu Epaper