Tatkal Booking: రైలు ప్రయాణం కోసం తత్కాల్ టికెట్ బుకింగ్ లో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ లో ఆధార్ వెరిఫైడ్ యూజర్లకు మాత్రమే తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే అవకాశముంటుందని రైల్వేశాఖ పేర్కొంది. ఈ నిబంధన జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది.