దేశంలో వివిధ రాష్ట్రాలలో మున్ముందు జరగబోయే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బీహార్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలతో పాటు పలుచోట్ల ఉప ఎన్నికల నిర్వహణకు తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా భయం వెంటాడుతున్న వేళ నామినేషన్ దాఖలు, ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు తదితర సమయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలను సూచిస్తూ గతంలో ఉన్న నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Also Read : అత్యుత్సాహంతో జగన్ ను ఇరుకున పెట్టేసిన వల్లభనేని వంశీ..!
కీలక మార్గదర్శకాలివే..
ఓట్ల లెక్కింపు ఇలా..
Also Read : మన ఆన్ లైన్ చదువులు.. విద్యార్థులకు మంచివా? చెడ్డవా?