Homeఎంటర్టైన్మెంట్తల్లిని మిస్ అవుతూ జాన్వీ పోస్ట్

తల్లిని మిస్ అవుతూ జాన్వీ పోస్ట్


2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. అతిలోకసుందరి అనంతలోకాలకు వెళ్ళిపోయి నేటికి రెండేళ్లు అవుతోంది.ఆమె పెద్ద కూతురు జాన్వి కపూర్ ఈరోజు శ్రీదేవి వర్థంతి సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టారు, తన చిన్నప్పుడు తల్లితో కలిసి దిగిన ఫొటోతో పాటు , ‘రోజూ నిన్ను మిస్ అవుతూనే ఉంటాను’ అని రాసి పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్‌పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ…. జాన్వి ధైర్యంగా ఉంటూ , ఇంట్లోవారికి ధైర్యం చెప్పాలంటూ సర్దిచెప్తున్నారు.శ్రీదేవి అభిమానులు కూడా ఆమె ఆత్మకు శాంతి కలగాలని పోస్ట్‌లు పెడుతున్నారు.జాన్వి తోలి సినిమ ‘ధడక్’లో నటిస్తున్న సమయంలోనే శ్రీదేవి చనిపోయారు.కూతురి తోలి సినిమాను చూడకుండానే వెళ్లిపోవడం బాధాకరం… ఏ లోకంలో ఉన్నా శ్రీదేవి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular