జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపుతున్న కేంద్రం ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 14 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ ఒకసారి భేటీ అయింది.
నోటిఫికేషన్ విడుదల కాకపోయినప్పటికీ.. నవంబర్_ డిసెంబర్ మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బిజెపి 76 సీట్లకు గానూ రెండు విడతల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ఈ సందర్భంగా భారత్ గురించి కొనియాడారు. ఈ సందర్భంగా భారతదేశం మ్యాప్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తి చర్చ సాగుతోంది. భారతదేశం పటంలో భారత్ తో పాటు కింద శ్రీలంక కూడా కచ్చితంగా కనిపిస్తుంది.
గత శుక్రవారం చంద్రుడి మీద సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో జాబిల్లి పై నిద్రావస్థలో ఉన్న చంద్రయాన్_3ని మేల్కొల్పడానికి ఇస్రో కసరత్తు ప్రారంభించింది. అక్కడ ఉన్న విక్రం ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ను తిరిగి పని చేయించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు.
కొద్ది నెలల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు అదృశమయ్యారు. వారి ఆచూకీ కోసం బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
బీజేపీ వరుసగా రెండుసార్లు సొంతంగానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పానటు చేసే మెజారిటీ సాధించింది. అయినా మిత్ర ధర్మాని పాటిస్టూ ఎన్డీఏ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
1947లో విభజన సమయంలో పన్నూన్ కుటుంబం పంజాబ్ లోని అమృత్ సర్ కు వచ్చింది. ఇతడి కుటుంబం పాకిస్తాన్ లోని ఖాన్ కోట్ అనే గ్రామానికి చెందినదని సమాచారం.
తరువాతి కొన్ని నిమిషాలు వీరిద్దరి చర్చలను చూసిన చాలా మందికి ఆశ్చర్యపోయారు. మొదట చేతి, వేళ్ల కదలికల ద్వారా సారాకు కోర్టు ముందు విచారణను తెలియజేసేవారు.
PM Modi: పంజాబ్ అసెంబ్లీకి ఆ మధ్య ఎన్నికలు జరిగినప్పుడు ప్రచారం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. అత్యంత గోప్యంగా రూట్ మ్యాప్ ఉంది. భద్రత దృష్ట్యా ప్రధానమంత్రి సెక్యూరిటీ ఈ విషయాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్పలేదు. అప్పటికే రైతు చట్టాలకు సంబంధించి కేంద్రం ఒక అడుగు వెనక్కి వేసింది. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా వాయు మార్గంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ రాష్ట్రంలో అడుగు పెట్టారు. ఆయన ప్రచారం […]
పొరుగు రాష్ట్రాలతో కానీ, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో కానీ గొడవలు పెట్టుకోరు. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇస్తూ ఉంటారు. తన పరిధిలో రాష్ట్ర ప్రజలకు ఉన్నంతలో మంచి చేయాలని చూస్తుంటారు.
మనీష్ సిసోడియా (ఢిల్లీ ఉపముఖ్యమంత్రి), ఇతర ఆప్ నేతలకు ఇచ్చిన 100 కోట్ల ముడుపులో తన పాత్ర కూడా ఉందని 2023 ఏప్రిల్ 25న శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అయితే కవిత టీం ద్వారానే తన కుమారుడు రాఘవ ఆప్ నేతలకు 25 కోట్లు సమకూర్చాలని శ్రీనివాసులు రెడ్డి తన వాంగ్మూలంలో ప్రకటించారు.
ఢిల్లీ మద్యం హోల్ సేల్ వ్యాపారంలో కమీషన్ ను ఐదు శాతం నుంచి 12 శాతానికి పెంచడంతోపాటు ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామిగా ఉన్న సౌత్ గ్రూప్ 65% వాటా పొందినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
తేజశ్వి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. స్వాతంత్రానికి పూర్వమే.. నెహ్రూ ప్రధాని కాకముందే భారత దేశం శాస్త్రసాంకేతిక అభివృద్ధికి అడుగులు పడ్డాయని.
ఆత్మహత్యలను పరిష్కరించే విస్తృత కార్యక్రమాలను రూపొందించడం వలన ఆత్మహత్యల రేటును తగ్గించవచ్చు. పౌరులందరూ ఆత్మహత్యల నివారణే మన అంతిమ లక్ష్యంగా భావించాలి.
వాస్తవానికి మనదేశంలో అవయవాల దానానికి ముందుకు వచ్చే వారి సంఖ్య చాలా తక్కువ. మత పరమైన విశ్వాసాలు, సామాజిక కట్టుబాట్లు, మూఢనమ్మకాల వల్ల ఎవరూ పెద్దగా అవయవాలను దానం చేసేందుకు ఇష్టపడరు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ శాంతి మీద దృష్టి సారించారు.. అల్లరి మూకల ఆగడాలను అణగదొక్కారు.