Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్కలుషిత ఆహారం తిని ముగ్గుురి మృతి: మరో ఇద్దరి పరిస్థితి విషమం

కలుషిత ఆహారం తిని ముగ్గుురి మృతి: మరో ఇద్దరి పరిస్థితి విషమం

కలుషిత ఆహారం తిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వట్ పల్లి మండలం పల్వట్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సోమవారం రాత్రి జొన్న రొట్టెలు తిన్నారు. మంగళవారం ఉదయం ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షత గాత్రులను హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇదే కుటుంబానికి చెందిన ఓ మహిళ 15 రోజుల కిందట మరణించింది. అయితే జొన్న రొట్టెల్లో విష పదార్థం కలిసినట్లు అనుమానిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular