Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ప్రగతి భవన్ వద్ద రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

ప్రగతి భవన్ వద్ద రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. శామీర్ పేట మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు భిక్షపతి తన 1.30 గుంటల భూమిని వేరే వ్యక్తులకు కట్టబెట్టాలని స్థానిక పోలీసులు చూస్తున్నారని ఆరోపించారు. దీంతో ఆయన కుటుంబంతో సహా ప్రగతిభవన్ వద్ద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనపై నీళ్లు పోశారు. ఆ తరువాత భిక్షపతి, అతని భార్య బుచ్చమ్మను అదుపులోకి తీసుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular