Homeఆధ్యాత్మికంToday horoscope in telugu 8.09.2025: ఈ ఐదు రాశులపై ఈరోజు మహాశివుడి ఆశీస్సులు..

Today horoscope in telugu 8.09.2025: ఈ ఐదు రాశులపై ఈరోజు మహాశివుడి ఆశీస్సులు..

Today horoscope in telugu : జ్యోతిష శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై పూర్వాభద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారిపై మహాశివుని ఆశీస్సులు ఉండరున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఏ పని చేపట్టిన విజయం సాధిస్తారు. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక న్యాయం తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం సమ కోరుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. చేతిలో నగదు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల మద్దతు ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో చేపట్టిన కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు ఉంటాయి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది. దీంతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు అనుకొని అదృష్టం అనుచరుంది. ఊహించని లాభాలను పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈరోజు ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగుపడుతుంది. అనుకోకుండా ఆదాయం సమకూడుతుంది. ఇతరులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అనుకోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఏ రోజు శుభ కార్యక్రమాలు పాల్గొంటారు. సాయంత్రం ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో అధికారుల మద్దతు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేసే వారు సొంత వాహనాలతో వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారి పిల్లల కెరీర్ గురించి ప్రత్యేక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారం శుభవార్తలు పొందుతారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఓ శుభకార్యం నిర్వహిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెద్దల ఆశీర్వాదంతో వ్యాపారులు లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారి వ్యాపార పర్యటనలు ఈరోజు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇతరులకు డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) . జీవిత భాగస్వామితో ప్రశాంతంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు పత్తికి నుంచి బయటపడతారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. తల్లిదండ్రులకు సేవ చేయడానికి ముందుకు రావాలి. వ్యాపారులకు అనేక ప్రయోజనాలు ఉండరున్నాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉండాలి. విద్యార్థులు బహుమతులు పొందుతారు. గురువుల మద్దతుతో పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. కొందరి మద్దతుతో వ్యాపారులు లాభాలు పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular