Religion based Politics in West Bengal Assam: అస్సాం, బెంగాల్ ఎన్నికల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఓటు చోరీ.. ఓట్లు మతప్రాతిపదికన విభజించబడ్డాయి. జరిగింది ఇదే. అస్సాంలో, బెంగాల్ లో మతం ఆధారంగా ఓట్లు చీల్చేశారు. ముస్లింలు మత ప్రాతిపదికన ఓటు వేయడం ఎప్పటి నుంచో ఉంది.. అస్సాలో కాంగ్రెస్, యూడీఎఫ్ లకు ముస్లింలు ఓటు వేస్తారు. బెంగాల్ లోనూ ముస్లింలు టీఎంసీకి ఓటు వేస్తారు..
అయితే ఈసారి హిందువులు రెండు రాష్ట్రాల్లో ఏకమయ్యారు. ఒకసారి గణాంకాలు చూస్తే.. అస్సాంలో పైన బోడో గిరిజనులు ఉంటారు.. హిందువులే ఉంటారు. ఇక్కడ కాంగ్రెస్ 1 వచ్చింది.. లోయర్ అస్సాంలో ముస్లింల జనాభా ఎక్కువ. 33 కి కాంగ్రెస్ కు 10 వచ్చాయి. ఇక్కడ వాస్తవానికి ఎక్కువగా రావాల్సి ఉంది.
బ్రహ్మపుత్ర నదికి ఉత్తర భాగాన ఉన్న తేయాకు కూలీలు హిందువులు జార్ఖండ్ వాసులు వారు కాంగ్రెస్ కు 16కు 1 సీటే వచ్చింది.. సెంట్రల్ అస్సాంలో 13కి కాంగ్రెస్ కు 3 వచ్చాయి. అప్పర్ అస్సాంలో 27కి సున్నా సీట్లు వచ్చాయి. వీళ్లే అసలైన అస్సామీలు.. అస్సాంలో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే 18 సీట్లు ముస్లిం ఎమ్మెల్యేలే. దీంతో అస్సాంలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ గా మారింది.
బెంగాల్ అస్సాంలో రాజకీయ కేంద్ర బిందువు మత ప్రాతిపదికన చీలింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.