Homeజాతీయం - అంతర్జాతీయంరేపటి నుంచి టాటా వాహనధరల పెంపు

రేపటి నుంచి టాటా వాహనధరల పెంపు

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహన ధరలను పెంచింది. మే 8వ తేదీ నుంచి పెంపు అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని కంపెననీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ధర పెంపు సగటున 1.8 శాతం వరకు ఉందని వెల్లడించింది. మోడల్ ను వేరియంట్ ను బట్టి  కొంత మార్పు ఉండొచ్చని చెప్పింది. నేడు కార్లు బుక్ చేసుకొన్న వారిక మాత్రం పాత ధరకే అందిస్తామని వెల్లడించింది. ఈ ధర పెంపు నిర్ణయంపై కంపెనీ ప్యాసింజర్స్ వెహికల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ సుశీల్ చంద్ర మాట్లాడుతూ స్టీల్ కీలకమైన లోహల ధరలు పెరగడంలో వినియోగదారులపైకి భారం బదలాయించాల్సి వచ్చింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular