Homeజాతీయం - అంతర్జాతీయంభారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం

మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలు పట్టుబడ్డాయి. భివాండీ సమీపంలోని గోదాముల్లో పోలీసులు ఈ ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను గుర్తించారు. 12 వేల జిలెటిన్ స్టిక్స్, 3 వేల డిటోనేటర్ల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ నుంచి ఎవరు తీసుకొచ్చి గోదాముల్లో దాచారనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular