కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తిగత అకౌంట్ ను ట్విట్టర్ గంటసేపు శుక్రవారం నిలిపివేసింది. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద ఆయన అకౌంట్ ను బ్యాన్ చేసింది. ఆ తర్వాత దాదాపు ఒక గంట తరువాత అకౌంట్ ను పునరుద్ధరించింది. ఈ విషయాన్ని ఓ ట్వీట్ లో రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. డీఎంసీఏ చట్టం ఉల్లంఘన కింద నా అకౌంట్ ను యాక్సిస్ కాకుండా ట్విట్టర్ చేసింది. ఆ తర్వారత గంట సేపటికి ట్విట్టర్ యాక్సిస్ కు అనుమతించిది అని రవిశంకర్ ట్వీట్ చేశారు.