
పులిచింతల ప్రాజెక్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా అధికారులు భద్రతను పెంచారు. 250 మంది పోలీసులతో ప్రాజెక్టు దగ్గర భద్రతను పెంచారు. మరోవైపు తెలంగాణ పోలీసులు టీఎస్ జెన్-కోకు భారీగా చేరుకున్నారు.

పులిచింతల ప్రాజెక్టు దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కృష్ణా జలాల వినియోగం విషయంలో వివాదం దృష్ట్యా అధికారులు భద్రతను పెంచారు. 250 మంది పోలీసులతో ప్రాజెక్టు దగ్గర భద్రతను పెంచారు. మరోవైపు తెలంగాణ పోలీసులు టీఎస్ జెన్-కోకు భారీగా చేరుకున్నారు.