jagan center
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీలో రెండోరోజూ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఆయన కేంద్రజలశక్తి శాఖ మ్తంరి షెకావత్తో భేటి అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. జగన్తోపాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్రెడ్డిలు ఉన్నారు.
Also Read: బీజేపీ షాక్ తో వెనక్కు తగ్గిన జగన్ సర్కార్..?