Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్AP: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

AP: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఇవాళ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహ ఇన్ చార్జి సునీల్ దేవదర్, పార్టీ నాయకులు, కార్యకర్తులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ ఎందరో మహానుభావులు పోరాటం చేస్తే మన దేశానికి స్వతంత్రాన్ని సాధించుకున్నామన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular