Ind Vs Eng 1st Test: ఇంగ్లాండ్ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ నాలుగు రోజు లంచ్ సమయానికి టీం ఇండియా 159 పరుగులు ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు ఆటలో లంచ్ విరామం ప్రకటించారు. కేఎల్ రాహుల్ 72 పరుగులు మరియు రిషబ్ పంత్ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియా ఆధిక్యం 159 పరుగులుగా ఉంది.