Homeజాతీయం - అంతర్జాతీయంకాంస్యపు పోరులో భారత మహిళా హాకీ జట్టు ఓటమి

కాంస్యపు పోరులో భారత మహిళా హాకీ జట్టు ఓటమి

కాంస్య పతకం పోరులో భారత్- బ్రిటన్ మహిళల జట్ల మధ్య జరిగిన హాకీ పోరులో భారత్ ఓడిపోయింది. 4-3 తేడాతో బ్రిటన్ గెలిచింది. ఈ మ్యాచ్ లో ఇండియా బాగా పోరాడింది. మూడో క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు 3-3 స్కోరుతో సమనంగా ఉన్నాయి. రెండో క్వార్టర్ వరకు బ్రిటన్ ఆధిక్యంలో కొనసాగగా.. వెంటనే తేరుకొని  క్వార్టర్ ముగిసే సరికి రాణి రాంపాల్ సేన వరుస గోల్స్ చేసి 3-2 తో ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. భారత్ తరఫున గుర్జీత్ కౌర్ రెండు, వందనా కటారియా ఒక గోల్ చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular