Kuppam: 80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు టీడీపీ కార్యకర్త. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈ దారుణ ఘటన జరిగింది. చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) ను అప్పు తీర్చలేదని చెట్టకు కట్టేసి చిత్రహింసలు చేశారు.
80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన టీడీపీ కార్యకర్త
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణం
చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో వెలుగుచూసిన దారుణం
నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25)
భర్త తిమ్మరాయప్ప… https://t.co/f0u0T890LT pic.twitter.com/qv0CpPIBnP— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025