
తెలంగాణలో కొత్తగా 3,464 కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదు కాగా 25 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 44,395 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 4,801 మంది బాదితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 65,997 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ ఎంసీ పరిధిలో 534 పాజిటివ్ కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 243 మేడ్చల్ జిల్లాలో 219 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.