ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కర్ణాటకలోని కలబుర్గి సమీపంలోని సవలగి గ్రామంలో సమీపంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుత్లో గర్బిణీ కూడా ఉన్నట్లు వారు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో మునీర్, అబేదాబి మహ్మద్ అలీ, జయ చునాబి షౌకత్ అలీ, రుబియా బేగం , ఇర్ఫానా బేగం ఉన్నట్లు పేర్కొన్నారు.
Also Read: హైదరాబాద్ రీ లోడెడ్