Homeజనరల్Women: ఆడవారిని ఎక్కడ టచ్ చేస్తే వశమవుతారో తెలుసా?

Women: ఆడవారిని ఎక్కడ టచ్ చేస్తే వశమవుతారో తెలుసా?

Women: మన ఆచార వ్యవహారాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. గతంలో పెళ్లి కావాలంటే ఎన్నో పద్ధతులు ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ పోయి గంటలో పెళ్లి చేసుకుంటున్నారు. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న అనుబంధాలు చిన్న కుటుంబంలో కానరావడం లేదు. పెళ్లికి ముందే అమ్మాయిలు, అబ్బాయిలు అన్ని పూర్తి చేసుకుంటున్నారు. శోభనం సంబరాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించడం లేదు. అప్పటికే తంతు పూర్తి చేసుకోవడంతో అందులో మజా ఏముంటుందనే పెదవి విరుస్తున్నారు. జీవిత భాగస్వామిని సుఖపెట్టే క్రమంలో నానా పాట్లు పడుతున్నారు.

Women
Women

ఆడవారిని ఆకట్టుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ వారికి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఆడవారికి కొన్ని కామ కేంద్రాలుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలను అక్కడ టచ్ చేస్తే అంతే మెలికలు తిరిగిపోతారట. ఈ విషయం తెలియక చాలా మంది చాలా రకాలుగా బాధలు పడుతున్నారు. కాపురం చేసే కళ కాలు తొక్కే నాడే తెలుస్తుందన్నట్లు మనలోని కళలను బయటపెడితే పడనివారుండరు. కాకపోతే వారిని ఐస్ చేసే క్రమంలో కొన్ని ట్రిక్కులు పాటించాల్సిందే. లేకపోతే వారు దరికి రారు.

మగాడికి ఏమో కానీ స్త్రీలకు మాత్రం కామ నాడులు ఉండే చోట్లు కూడా ఉంటాయట. వారిని ఆ ప్రదేశాలలో నొక్కితే తక్షణమే మగవాడి వలలో పడిపోతారట. మహిళలను ఎప్పుడైనా నడుము మీద చేయి వేసి నొక్కితే అంతేనట. ఏ మహిళ అయినా తన నడుముపై మగవాడు చేయి వేసి నొక్కితే చాలు పులకించిపోతుంది. మగవాడి ఒడిలో చేరిపోతుంది. దీంతో మగవాడి కోరిక తీరుతుంది. ఆడవారికి కూడా కిక్కు వస్తుంది. ఏదో బెట్టు చేయాలని చూస్తారు ఆడవాళ్లు. ఇలా చేస్తే మాత్రం కచ్చితంగా మీ కోరిక వెంటనే నెరవేరుతుంది.

ఈ విషయాలు తెలియని మగవారు ఏళ్ల కొద్దీ ఆడవారి చుట్టు కందిరీగల్లా తిరుతుంటారు. కానీ కాస్త జాగ్రత్తగా మెయింటెన్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వేయకూడదు. దానికి సమయం, సందర్భం చూసుకుని ముందుకు వెళ్లాలి. అంతేకాని పదిమందిలో పట్టుకుని గిల్లుతా అంటే కుదరదు. చెంప చెల్లుమంటుంది. దీనిపై ఓ సర్వే కూడా నిర్వహించారు. అరవై శాతం మంది ఆడవారు నడుము మీద చెయ్యి వేస్తే ఎంతో థ్రిల్ గా ఫీలవుతారని తెలుస్తోంది. ఇక మగవారు నిశ్చింతగా నిదానంగా ఆడవారిని తమ దారికి తెచ్చుకునే ఉపాయం తెలిసింది కదా ఇక ప్రొసీడ్. కానీ జాగ్రత్తలు తీసుకుండి సుమీ.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular