spot_img
Homeఎంటర్టైన్మెంట్Payal Ghosh: హోటల్ లో ఎదను చూపిస్తూ రచ్చ చేస్తున్న జూ.ఎన్టీఆర్ హీరోయిన్..

Payal Ghosh: హోటల్ లో ఎదను చూపిస్తూ రచ్చ చేస్తున్న జూ.ఎన్టీఆర్ హీరోయిన్..

Payal Ghosh: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే హీరోయిన్లు ఎవరైనా స్టార్ కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్ని కారణాల వల్ల అనుకున్న రేంజ్ లో రాణించలేకపోతారు. అయితే ఎలాగోలా అవకాశాలు తెచ్చుకుని సినిమాల్లో నటించినా.. ఆ తరువాత వారికి వివాదాలు చుట్టుముట్టి కష్టకాలంలోని నెట్టెస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో మెరిసిన ఓ హీరోయిన్ ఆ తరువాత ఓ స్టార్ డైరెక్టర్ పై చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఆ తరువాత అడపాదడపా కొన్ని సినిమాల్లో నటించిన ఈ భామ చాలా రోజుల తరువాత ఓ హోటల్ లో కూర్చొని ఎద అందాలను ఆరబోసింది. ఈ అందాలను చూసి షాకైన నెటిజన్లు ఏమైంది ఈమెకు? అని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకా ఎవరా హీరోయిన్ అని అనుకుంటున్నారా? అయితే వివరాల్లోకి వెళ్దాం పదండి.

జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ‘ఊసరవెళ్లి’ గుర్తుందా? ఇందులో తమన్నా పక్కన మరో హీరోయిన్ కనిపిస్తుంది. తమన్నాకే స్నేహితురాలిగా నటించిన ఈమె హీరోయిన్ తో సమానంగా తన పాత్రలో నటించింది. ఈమె పేరు పాయల్ హోష్. పాయల్ పశ్చిమబెంగాల్ లోని కోల్ కత్తాలో 1992 లో జన్మించింది. పొలిటికల్ సైన్స్ లో పట్టా పొందిన ఆమె ఆ తరువాత జీవితం కోసం ముంబైకి మకాం మార్చింది.

అయితే అంతకుముందే 17 సంవత్సరాల వయసులోనే బీబీసీ వారు నిర్మించిన ‘షార్పేస్ పెరిల్’ టెలీ ఫిల్మ్ లో నటించింది. అప్పటి నుంచి సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఏర్పడింది. అయితే చదువు పూర్తయిన తరువాత సినిమాల్లోకి వెళ్లాలని తల్లిదండ్రులకు చెబితే అడ్డుకున్నారు. దీంతో వారిని వ్యతిరేకించి మరీ ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో ఆమె తెలుగు డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటికి పరిచయం అయింది. ఆయన తీసిన ‘ప్రయాణం’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమా యావరేజ్ హిట్ కొట్టినా పాయల్ తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ‘ఊసరవెళ్లి’లో సైడ్ హీరోయిన్ గా చేసింది.

పాయల్ బాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ఇక్కడ సినిమా అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించింది. అయితే ఆ మధ్య డైరెక్టర్ అనురాగ్ కశ్యఫ్ పై సంచలన ఆరోపణలు చేసింది. సినిమాల్లో చాన్స్ రావాలంటే డైరెక్టర్ తో కమిట్ కావాలని, అలా ఎంతో మంది తనను కమిట్ కోసం అడిగారని చెప్పింది. అయితే ఆమె ఇలా ఆరోపణలు చేయడంతో సినిమాల్లో అవకాశాలు తగ్గాయని కొందరు అంటున్నారు. అందుకే సినీ ఫీల్డులోకి వచ్చిన ఏల్లు గడుస్తున్నా.. 11 సినిమాలు మాత్రమే చేసింది.

తాజాగా ఈ అమ్మడు చాలా రోజుల తరువాత సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ గా కనిపించింది. ఓ హోటల్ లో కూర్చున్న పాయల్ తయ అందాలను ఆరబోసింది. ఈ ఫొటోలో పాయల్ ను చూసి కుర్రకారు గుండెలు బాదుకుంటున్నారు. ఇంత అందమైన పాయల్ కు అవకాశాలు ఎందుకు ఇస్తలేరు? అని చమత్కారంగా కామెంట్లు పెడతున్నారు. అయితే పాయల్ ఇలా ఫోజులు ఎందుకు పెట్టిందో తెలియదు గానీ.. ఈమె ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Instant Telugu (@instanttelugu)

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper