Girl Friend Naked Images: ఇవాళ రేపు ప్రేమలు ఎలా ఉంటున్నాయో చూస్తున్నాం. అమ్మాయిలు తమ ప్రేమను ఒప్పుకోలేదని చాలామంది దాడులు చేస్తున్నారు. ఇంకొందరేమో తమను ప్రేమించి వదిలేసిందనే కోపంతో అమ్మాయిల పరువు తీయాలని చూస్తున్నారు. చివరకు వారంతా కటకటాల పాలవుతున్నారు. ఇప్పుడు తమిళనాడులోని తేనీజిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

కోయంబత్తూరు సిటీలో నివాసం ఉంటున్న రేఖ(23(పేరు మార్చాం) )తో పక్కనే తేనీ జిల్లాకు చెందిన గోపీనాథ్ (24) తో పరిచయం ఏర్పడింది. చదువుకునే సమయంలో ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారిపోయింది. ఇంకేముంది ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారు.
ఇద్దరూ తమ ఇంట్లో మ్యాటర్ తెలియకుండా జాగ్రత్త పడి.. పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొన్ని గొడవలు రావడం మొదలయ్యాయి. ఇద్దరూ కలిసి నేరుగా కలుసుకున్న సమయంలో కొన్ని విబేధాలు రావడంతో.. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. మెల్లిమెల్లిగా గోపీనాథ్ శాడిజం చూపించడంతో రేఖ అతనికి దూరంగా ఉండాలని డిసైడ్ అయిపోయింది.
అయినా సరే గోపీనాథ్ మాత్రం వదలకుండా నిత్యం ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో అతనితో అస్సలు మాట్లాడకుండా రేఖ సైలెంట్ గా ఉంటోంది. ఈ క్రమంలో తన మాజీ ప్రియురాలి మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించిన గోపీనాథ్.. తామిద్దరం కలిసి ఏకాంతంగా ఉన్న సమయంలో తీసిన కొన్ని ఫొటోలను అశ్లీలంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
Also Read: శనిదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నారా.. శుభం కలగాలంటే చేయాల్సిన పనులివే?
సోషల్ మీడియా యాప్స్ అయిన ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ లాంటి వాటిల్లో ఆ ఫొటోలు వైరల్ అయిపోయాయి. రేఖ స్నేహితులు ఆ ఫొటోలను చూసి షాక్ అయిపోయారు. వెంటనే ఆమెకు సమాచారం ఇచ్చారు. వాటిని చూసిన రేఖ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఆ ఫొటోలు తాను మాజీ ప్రియుడు గోపీనాథ్ తో దిగినవేనని గుర్తు పట్టింది.
అంటే అవి మార్ఫింగ్ చేసి ఇలా పోస్టు చేశాడని తెలుసుకుంది. దీంతో కోయంబత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మాజీ ప్రియుడు గోపీనాథ్ ను అరెస్టు చేశారు. ఆ ఫొటోలను డిలీట్ చేయించి.. అతనికి చుక్కలు చూపిస్తున్నారు కయంబత్తూరు పోలీసులు.
Also Read: రాత్రి 9 తర్వాత భోజనం తింటున్నారా.. తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలివే!