
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,335 నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 8 మృతి చెందారు. దీంతో 2,00,611 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,171గా ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 1,72,388 కోలుకోగా ప్రస్తుతం 27,052 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 32.40 టెస్టులు చేసినట్లు బులిటెన్లోపేర్కొంది. సోమవారం నాటి కేసుల్లో గ్రేటర్ హైద్రాబాద్లో 267, రంగారెడ్డి 137 కేసులో నమోదయ్యాయి.