Written By:
Suresh , Updated On : September 20, 2020 9:20 pm
Follow us on
పెద్దేముల్ మండలంలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో హన్మాపూర్-జైరాం తండా మధ్య కాలువ దాటుతుండగా కొట్టుకుపోయింది. గమనించిన స్థానికులు తాడు సాయంతో ఆటోను బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.