లాక్ డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినా వారు బస్సులు, రైళ్ళు, విమానాలల్లో సొంత ప్రాంతాలకు ప్రయాణించే వారి కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. క్వారంటైన్, ఐసోలేషన్ కి సంబంధించిన నిబంధనల్ని ఆయా రాష్ర్టాలు రూపొందించుకోవచ్చని పేర్కొన్నది.
ప్రయాణికుల మార్గదర్శకాలు ఇవే..