spot_img
Homeజాతీయంపోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ..?

పోస్టాఫీస్ ఖాతాదారులకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ఖాతా ఖాళీ..?

Post Office
దేశంలో చాలామందికి బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ లలో కూడా అకౌంట్లు ఉన్నాయి. అయితే పోస్టాఫీస్ లలో మినిమం బ్యాలన్స్ నిబంధనల గురించి అకౌంట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే బ్యాలన్స్ కట్ కావడంతో పాటు కొన్నిసార్లు అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని రోజుల క్రితం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ కౌంట్ ఖాతాదారులు ఈ నెల 11వ తేదీలోపు 500 రూపాయల మినిమం బ్యాలన్స్ కలిగి ఉండాలని సూచనలు చేసింది.

Also Read: 700 ట్రాక్టర్లలో రైతులు ఢిల్లీకి: రహదారి దిగ్బంధనం చేసిన రైతులు..

ఎవరైతే మినిమం బ్యాలన్స్ అకౌంట్ లో కలిగి ఉండలేదో వారి అకౌంట్ లో ఇప్పటికే 100 రూపాయలతో పాటు మెయింటెనెన్స్ ఫీజు రూపంలో జీఎస్టీ కట్ అయింది. ఇకపై కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసే వాళ్లు సైతం కనీసం 500 రూపాయలు అకౌంట్ లో ఉంచాలి. అకౌంట్ లో బ్యాలన్స్ సున్నాగా ఉంటే సమాచారం ఇవ్వకుండానే అధికారులు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ను క్లోజ్ చేస్తారు. ఖాతాలో గరిష్టంగా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేయవచ్చు.

Also Read: ఇకపై ఆ రాష్ట్రంలో ఉద్యోగులకు డ్రెస్ కోడ్..!

అయితే అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేసే సమయంలో 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్న మొత్తం మాత్రమే విత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు బ్యాలన్స్ ఉంచని వాళ్లు కనీసం 500 రూపాయలు ఉండేలా జాగ్రత్త వహిస్తే అకౌంట్ క్లోజ్ కాదు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రజలకు పోస్టాఫీసుల ద్వారా అనేక స్కీమ్ లను అమలు చేస్తోంది. 500 రూపాయల కంటే మినిమం బ్యాలన్స్ తక్కువగా ఉంటే వడ్డీ లెక్కించరు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

ఆర్థిక సంవత్సరం చివరలో మాత్రమే మినిమం బ్యాలన్స్ కంటే తక్కువ మొత్తం ఉన్నవారి ఖాతాలలో నగదు జమవుతుంది. సంవత్సరాల తరబడి అకౌంట్ లో లావాదేవీలు జరగకపోయినా అకౌంట్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper