తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నిత్యం వందల మంది ప్రయాణికుల మధ్య తిరిగే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా రేపు రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో సుమారు 50 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు టీకాలు వేయనున్నారు.
Velishala Suresh is a Web Admin and is working with our organisation from last 3 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read More