కర్ణాటక రాష్టంలోని కలబురగి జిల్లాలో ఘోర రోడ్డు చోటుచేసుకుంది. గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సవళగి గ్రామా సమీపంలో ఆగి వున్నా ట్రక్ ను కార్ ఢికొట్టింది. ఈ ఘటనలో గర్భిణితో సహా ఏడుగురు మృత్యువాత పడ్డారు. మృతులను ఇర్ఫానా భేగం, రుబియా , అబేధాబి భేగం, జయజునాభి , షౌకత్ అలీ, మునీర్, మహ్మద్ అలీ, గా గుర్తించారు. ఏఈ ఘటన పై కలబుర్గి పొలిసు అధికారులు కేసు కామోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ : ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న చైనా