
సీఎం జగన్ పై నమోదైన 11 కేసుల్లో ప్రభుత్వం ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకోవటంపై ఏపీ హైకోర్టు సుమోటోగా తీసుకుంది. సుమోటో కేసుపై ఇవాళ విచారణ జరిగింది. పరిపాలన కమిటీ ఇచ్చిన నివేదికను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ధర్మసనం ఆదేశించింది. సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించానలి తెలిపింది. నివేదికను పరిశీలించిన అనంతరం ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది.