Medical Students: విజయవాడ – ఎన్టీఆర్ వర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న మెడికో విద్యార్థులను ఈడ్చేసిన పోలీసులు. తోపులాటలో మహిళా విద్యార్థినులను పోలీసులు కడుపులో తొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకుండా, స్టైఫండ్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని మెడికోల నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ను 6 నెలల క్రితం కలిసి రెప్రజెంటేషన్ ఇచ్చినా పట్టించుకోవడం లేదని మెడికోల ఆవేదన వ్యక్తం చేశారు. ఆడ, మగ అని తేడా లేకుండా అందరిని అరెస్ట్ చేసి.. ఈడ్చుకెళ్లి ట్రక్కుల్లో వేశారు పోలీసులు.
విజయవాడ – ఎన్టీఆర్ వర్సిటీ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మెడికోలను ఈడ్చి, వాహనాల్లో వేసి అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళా విద్యార్థినులు అని కూడా చూడకుండా పోలీసుల జులుం https://t.co/u8aJVhDxrL pic.twitter.com/8wHEHNjrTY
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025