Annamalai NEET tweet : నిన్నటిదాకా అన్నామలై మాట్లాడితే.. అది ద్రవిడ వాదాన్ని చీల్చిచెండాడే స్వరం.. బీజేపీ గొంతుకగా ఉండేది. కానీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాక అన్నామలై స్టాండ్ ఎలా ఉండబోతోంది. బీజేపీ నుంచి బయటకొచ్చాక ఆయన ఎలాంటి స్వతంత్ర రాజకీయ పార్టీతో ఎలా ముందుకెళతారన్నది ఆసక్తి రేపుతోంది. బీజేపీ నుంచి విడిపోవడం సఖ్యతతోనే విడిపోయారు.
తాజాగా నీట్ మీద అన్నామలై ట్వీట్ చేశాడు. ’టు టైర్ సెక్యూరిటీ పేపర్లకు కల్పించాలని.. సీసీటీవీ , బయోమెట్రిక్, ఫేషియల్ రికగ్నైజేషన్, పీఎంవో కార్యాలయం నుంచి డైరెక్ట్ గా మారిటన్.. ఇక్కడి వరకూ బాగానే ఉంది.అడిషినల్ సెక్యూరిటీ మెజర్స్ ను విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పరీక్షల టెన్షన్ లో ఉన్న విద్యార్థులకు ఇది కొత్త ప్రమాదంగా మారుతాయని.. కొత్త టెన్షన్ తెచ్చిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అన్నామలై స్పందనలు సంచలనంగా మారాయి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడాలి.
