Written By:
Suresh , Updated On : July 7, 2021 9:01 am
Follow us on
తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎప్పటికీ వాటిలోకి రానని సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు స్పష్టం చేశాడు. నాకు రాజకీయాలు వద్దు. నాలక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి. అని ట్విటర్ లో పేర్కొన్నాడు.