Sri Reddy: శ్రీరెడ్డి పేరు తెలియని వారుండరు సినిమాల్లో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె ఇటీవల తన వంటల ద్వారా యూట్యూబ్ చానల్ లో వీడియోలు పోస్టులు చేస్తూ లక్షలాది వ్యూస్ లు సంపాదిస్తోంది. ఈ మేరకు వంటల ఘుమఘుమలు రుచిచూపిస్తోంది. తాను చేసే వంటలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తోంది. వంటలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతోంది. వంటలు చేయడంలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ యూ ట్యూబ్ లో నిత్యం సందడిగా ఉంటోంది.
Sri Reddy
యూ బ్యూబ్ లో వంటలతో నిరంతరం యాక్టివ్ గా ఉంటోంది. యూ ట్యూబ్ లో తెగ పాపులర్ అవుతోంది. వంటల్లో రుచులు పంచేందుకు రకరకాల పద్ధతుల్లో ముందుకు వెళ్తోంది. తన వంటలకు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఆమె చేసే వంటలపై అభిమానులు ఎప్పటికప్పుడు ట్వీట్ చేస్తోంది. ఇలా వంటలతో అదరగొడుతున్న శ్రీరెడ్డి తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఆమె తన వంటలకు ఎప్పుడు ప్రచారం సాగిస్తోంది.
Also Read: Jabardasth Comedian Ram Prasad: చివరికి ఆ కమెడియనే రామ్ ప్రసాద్ కి గతి అయ్యాడు!
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె ఓ రెస్టారెంట్ కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ను రుచి చూసింది. ఎంజాయ్ చేసింది. దీంతోపాటు ఆ ఫుడ్ కు మార్కులు కూడా వేయడం గమనార్హం. రెస్టారెంట్లో ఫుడ్ ను ఆర్డర్ చేసి రుచి చూసి మరీ దానికి మార్కులు ఇవ్వడం సంచలనం సృష్టించింది. ఎప్పుడు తన వంటలకు ప్రేక్షకులను ఎలా ఉంది అని అడిగే ఆమె రెస్టారెంట్లో మాత్రం మార్కులు ఇవ్వడంతో అందరు ఆశ్చర్యపోయారు. శ్రీరెడ్డి చేసిన దానికి మార్కులు వేయడంపై అందరిలో సందేహాలు వ్యక్తమయ్యాయి.
Sri Reddy
ఆ రెస్టారెంట్లో తిన్న ఫుడ్ కు 10 కి 6 మార్కులు వేసింది. ఎప్పుడు తన వీడియోలు పోస్టింగ్ చేసే ఆమె రెస్టారెంట్ లో జరిగిన దాన్ని పోస్టు చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. గతంలో వివాదాల్లో ఉన్న శ్రీరెడ్డి ప్రస్తుతం ప్రశాంతంగా జీవనం సాగిస్తోంది. తన ప్రొఫెషన్ కోసం వంటలు చేసే ఆమె రెస్టారెంట్ కు వెళ్లి అక్కడి ఫుడ్ ఎలా ఉందో అనే దానిపై తన అభిప్రాయం తెలియజేసింది. వంటల్లో ప్రత్యేకత చూపించే ఆమె తన వంటలతో పాటు బయట ఉన్న వాటి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్లోంది.
Also Read:Vikram 15 Days Collectons: విక్రమ్ ’15’ రోజుల వసూళ్లు